వార్తలు

  • Home
  • అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

వార్తలు

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 30,2023 | 10:28

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి…

అంగన్‌వాడీలకు విశాల మద్దతు

Dec 30,2023 | 10:26

కార్మిక, ప్రజా సంఘాలు, నేతల సంఘీభావం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ 18 రోజులుగా…

తూర్పు నౌకాదళ కమాండ్‌ను సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్  

Dec 30,2023 | 10:20

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రెండు రోజుల పర్యటన నిమిత్తం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం ఉదయం తూర్పు నౌకాదళ కమాండ్‌ను సందర్శించారు.…

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

Dec 30,2023 | 09:36

తిరుపతి : తిరుమలలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబరు 13, 29 రోజుల్లో ట్రాప్‌ కెమెరాకు చిరుత, ఎలుగుబంటి…

విశాఖలో ఉద్రిక్తత : చెత్త వాహనాలను అడ్డుకున్న పారిశుధ్య కార్మికులు

Dec 30,2023 | 09:30

విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతోంది. విశాఖలో శుక్రవారం రాత్రి దీక్షా శిబిరం…

ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య

Dec 30,2023 | 09:19

ప్రజాశక్తి- అనకాపల్లి : అప్పుల బాధతో అనకాపల్లిలో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. అనకాపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి…

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Dec 30,2023 | 09:13

-దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, కుప్పం:’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం’ అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు…

నాటక రంగానికి ప్రోత్సాహం

Dec 30,2023 | 09:10

– బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి – ముగిసిన నందినాటకోత్సవాలు – ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ పురస్కారాల అందజేత ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ…

విద్యా రంగంపై దాడిని తిప్పికొట్టండి : ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగ సభలో అఖిల భారత అధ్యక్షులు విపి సాను

Dec 30,2023 | 09:09

ముగిసిన రాష్ట్ర మహాసభ స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రదర్శన ప్రజాశకి- కాకినాడ ప్రతినిధి, ప్రత్యేక ప్రతినిధి : దేశంలో విద్యా రంగంపై మోడీ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసిందని…