వార్తలు

  • Home
  • ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

వార్తలు

ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

May 6,2024 | 20:04

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023…

జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : మోడీ

May 7,2024 | 01:04

భువనేశ్వర్‌ : రానున్న జూన్‌ 4తో బిజు జనతాదళ్‌ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్‌లో ఎన్నికల ప్రచారం…

Rahul Gandhi: ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 150 సీట్లు కూడా కష్టమే

May 6,2024 | 18:13

భోపాల్‌ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మార్చాలనుకుంటున్న…

Thomas Isaac:మాజీ సిఇసి ఖురేషీ సూచననైనా పరిగణనలోకి తీసుకోండి

May 6,2024 | 18:15

తిరువనంతపురం :    లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ (ఇసి) నిరాకరించడంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థిక…

పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?

May 6,2024 | 22:50

 కేంద్రంతో పోరాడాల్సింది పోయి ప్రజల మీద సెస్‌ విధిస్తారా..  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :…

జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : ప్రధాని మోడీ

May 6,2024 | 17:02

భువనేశ్వర్‌ :   రానున్న జూన్‌ 4తో బిజు జనతాదళ్‌ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్‌లో ఎన్నికల ప్రచారం…

అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 6,2024 | 16:52

టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి ఆగిరిపల్లి : తనను ఎన్నికల్లో గెలిపిస్తే నూజివీడు సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి,జనసేన,…

Kerala: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసిన విజిలెన్స్‌ కోర్టు

May 6,2024 | 16:28

తిరువనంతపురం :    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె టి.వీణాకు చెందిన సంస్థకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక విజిలెన్స్‌ కోర్టు…

రఫాపై భూతల దాడికి సిద్దమైన ఇజ్రాయిల్.. పాలస్తీనియన్ల తరలింపు

May 6,2024 | 15:33

జెరూసలెం :   తూర్పు రఫా నుండి సుమారు లక్ష మంది పాలస్తీనియన్‌లను  ఖాళీ చేయిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం సోమవారం తెలిపింది.  గాజా దక్షిణ నగరమైన రఫాపై భూతల…