అక్కడ ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలింది : హిందూ న్యాయవాది
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదులో ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుజైన్ శుక్రవారం తెలిపారు. వేర్వేరు బాషల్లో 34 శాసనాలతో ఉన్న…
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదులో ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుజైన్ శుక్రవారం తెలిపారు. వేర్వేరు బాషల్లో 34 శాసనాలతో ఉన్న…
తెలంగాణ : నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని … తెలంగాణ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయనుంది. పలు జైళ్లల్లో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 231మంది ఖైదీలను అధికారులు…
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రజా వ్యతిరేక…
హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్ అనారోగ్యానికి…
అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలను ఢిల్లీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్,…
క్రిమినల్ చట్టాలను వాటి అసలు పేర్లతోనే పిలుస్తా మద్రాసు హైకోర్టు జడ్జి చెన్నై : పేర్లు మారిన క్రిమినల్ చట్టాలపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ ఆనంద్…
ఒట్టావా : భారత్-కెనడాల మధ్య నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది. కెనడా ఎన్నికల్లో విదేశీ…
మానవతావాద సంస్థల కూటమి పిలుపు జెరుసలేం : ఇజ్రాయిల్ సాయుధ దళాలకు ఆహార, నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయాలని 16 సంస్థలతో కూడిన మానవతావాద సంస్థల కూటమి…