వార్తలు

  • Home
  • వైభవంగా శ్రీకోదండరాముని రథోత్సవం

వార్తలు

వైభవంగా శ్రీకోదండరాముని రథోత్సవం

Apr 23,2024 | 22:00

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం శ్రీకోదండరామస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత…

మహిళలకు రూ.పది లక్షలు వడ్డీ లేని రుణాలు

Apr 23,2024 | 21:55

– సోలార్‌ విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తాం – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – యంత్రాంగం :టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రూ.పది…

జగన్‌, చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదు

Apr 23,2024 | 21:45

– సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు – ఉత్సాహంగా సిపిఐ గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌ నామినేషన్‌ ప్రజాశక్తి-గుంటూరు…

దళితులపై పెరిగిన దాడులు – టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

Apr 23,2024 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో దళితులపై అరాచకాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ దళితులపై దాడులు, హత్యలు ఏమాత్రం ఆగటం లేదని టిడిపి అధికార ప్రతినిధి…

టిడిపిలోకి చిరంజీవి రెడ్డి

Apr 23,2024 | 21:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి టిడిపిలో చేరారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన తన పదవికి, వైసిపికి రాజీనామా…

విశాఖ ఉక్కుపై సిఎంది మోసపూరిత వైఖరి

Apr 23,2024 | 21:17

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :విశాఖ ఉక్కుపై సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని సిపిఎం విమర్శించింది.…

ఆ కామాంధుడు.. మాకొద్దు…!

Apr 23,2024 | 21:12

– టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నా ప్రజాశక్తి- సత్యవేడు (తిరుపతి జిల్లా):లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ మాకొద్దంటూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు…

‘ఉక్కు’ రక్షణ కోసం పోరాడే వారికే ఓటు – పోరాట కమిటీ నాయకులు

Apr 23,2024 | 20:54

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికే ఓటు వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు.…

ఢిల్లీలో పలు చోట్ల వర్షం..

Apr 23,2024 | 19:02

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. చిరు జల్లులు, చల్లని గాలులతో…