అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…
విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…
న్యూఢిల్లీ : ఎంపిలు, ఎమ్మెల్యేలను డిజిటల్గా పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారిపై మానిటరింగ్ సాధ్యం కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ..…
ప్రజాశక్తి-విజయవాడ : ‘మార్పు కోసం సిపిఎం’ అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి…
సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ గెలిచాక తన మార్క్ రాజకీయాలను…
అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్ను 16 గంటల పాటు…
గాజా : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ నరమేథం కొనసాగుతోంది. వెస్ట్గాజా సిటీలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 112 మంది…
హైదరాబాద్: మేడిగడ్డ విషయంలో బిఆర్ఎస్ తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘మేడిగడ్డ,…
విజయవాడ: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా…
మా పాఠశాలలో పరీక్ష కేంద్రం తొలగించొద్దు… రోడ్డుపై పూర్వ విధ్యార్థుల ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విధ్యార్థుల ధర్నా… విధ్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ మద్దతు.. ప్రజాశక్తి-చిలమత్తూరు : ప్రభుత్వ…