వార్తలు

  • Home
  • ట్రిపుల్‌ ”సి”తో ఇసి నిఘా

వార్తలు

ట్రిపుల్‌ ”సి”తో ఇసి నిఘా

Apr 23,2024 | 22:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మే13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు…

వడదెబ్బతో మహిళ మృతి

Apr 23,2024 | 22:11

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) :వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా పుత్తూరు రూరల్‌ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు…

ఎంపిగా గెలిస్తే ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం – కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి

Apr 23,2024 | 22:10

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ (విశాఖపట్నం):తాను ఎంపిగా గెలిస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటానని కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) అన్నారు. ఇండియా…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

Apr 23,2024 | 22:07

ప్రజాశక్తి- పెనుగంచిప్రోలు (ఎన్‌టిఆర్‌ జిల్లా) :రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఎన్‌టిఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల…

వైభవంగా శ్రీకోదండరాముని రథోత్సవం

Apr 23,2024 | 22:00

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం శ్రీకోదండరామస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత…

మహిళలకు రూ.పది లక్షలు వడ్డీ లేని రుణాలు

Apr 23,2024 | 21:55

– సోలార్‌ విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తాం – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – యంత్రాంగం :టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రూ.పది…

జగన్‌, చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదు

Apr 23,2024 | 21:45

– సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు – ఉత్సాహంగా సిపిఐ గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌ నామినేషన్‌ ప్రజాశక్తి-గుంటూరు…

దళితులపై పెరిగిన దాడులు – టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

Apr 23,2024 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో దళితులపై అరాచకాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ దళితులపై దాడులు, హత్యలు ఏమాత్రం ఆగటం లేదని టిడిపి అధికార ప్రతినిధి…

టిడిపిలోకి చిరంజీవి రెడ్డి

Apr 23,2024 | 21:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి టిడిపిలో చేరారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన తన పదవికి, వైసిపికి రాజీనామా…