వార్తలు

  • Home
  • ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వద్దు -సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

వార్తలు

‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వద్దు -సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Mar 15,2024 | 21:17

న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అన్న భావనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఐక్యంగా వ్యతిరేకించాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య…

ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్‌

Mar 15,2024 | 21:53

-నాలుగు గంటల పాటు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో ఇడి సోదాలు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమార్తె, బిఆర్‌ఎస్‌…

కౌలు రైతుల సమస్యలను మేనిఫెస్టోల్లో పెట్టండి

Mar 15,2024 | 21:12

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోల్లో కౌలు రైతుల సమస్యలను చేర్చాలని…

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి- ఎవి నాగేశ్వరరావు

Mar 15,2024 | 21:08

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని స్టేట్‌ గవర్నమెంటు కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌…

వలంటీర్ల విషయంలోఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలు చేయాలి- సిఇఒకు సిపిఎం లేఖ

Mar 15,2024 | 21:02

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శుక్రవారం…

డ్రెస్‌ కోడ్‌ మార్చడం పట్ల హర్షం

Mar 15,2024 | 21:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ఎపిఎస్‌పి, ఎఆర్‌ పోలీసులకు డ్రెస్‌ కోడ్‌ను మార్చడం పట్ల ఎపి పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం…

మున్సిపల్‌ కార్మికులపై కేసులు ఎత్తివేత

Mar 15,2024 | 20:40

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :సమ్మె సందర్భంగా మున్సిపల్‌ కార్మికులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ…

వైసిపిలో చేరిన ముద్రగడ

Mar 15,2024 | 20:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో…

ఆర్‌టిసికి 5 జాతీయ అవార్డులు

Mar 15,2024 | 20:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిఎస్‌ఆర్‌టిసికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి. 2022ా23కు గానూ ప్రకటించిన ది నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో ఐదు అవార్డులు ఎపిఎస్‌ఆర్‌టిసికే…