కేరళ యూనివర్శిటీ సెనేట్కు గవర్నర్ నామినేషన్లు తిరస్కరించిన హైకోర్టు
తిరువనంతపురం : కేరళ యూనివర్శిటీ సెనేట్కు యూనివర్శిటీల ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన నామినేషన్లను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఆరు వారాల వ్యవధిలో…
తిరువనంతపురం : కేరళ యూనివర్శిటీ సెనేట్కు యూనివర్శిటీల ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన నామినేషన్లను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఆరు వారాల వ్యవధిలో…
ఎనిమిది రాష్ట్రాలు, 57 స్థానాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జూన్ 1న జరగబోయే ఏడో, చివరి దశలో ఎనిమిది రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో…
జంషెడ్పూర్ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి రాంచీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ‘హత్య కేసులో నిందితుడి’గా సంబోధించినందుకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్థులు…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ఆర్థిక ఇబ్బందులు.. భూ తగాదాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వారు…
నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ల ప్రకటన ఖండించిన ఇజ్రాయిల్ ఆ దేశాల నుండి రాయబారులు వెనక్కి కొపెన్హేగన్ (డెన్మార్క్) : పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు నార్వే,…
– తెలంగాణా, ఎపి పోలీసుల ఉమ్మడి గాలింపు -అరెస్ట్ వదంతులతో మాచర్లలో ఉద్రిక్తత ప్రజాశక్తి-యంత్రాంగం:ఇవిఎం ధ్వంసం చేస్తూ వెబ్ కెమెరాకు చిక్కిన మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు…