వార్తలు

  • Home
  • సిపిఎంకు అండదండలు ఇవ్వండి – ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

వార్తలు

సిపిఎంకు అండదండలు ఇవ్వండి – ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 2,2024 | 08:08

– తాడేపల్లి సుందరయ్య నగర్‌లో విరాళాల సేకరణ ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా): ప్రజల కోసం పోరాడే సిపిఎంకు అండదండలు ఇవ్వాలని ప్రజలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి…

కేంద్ర బడ్జెట్ – హైలైట్స్

Feb 2,2024 | 08:07

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ – హైలైట్స్ 2024-25 బడ్జెట్ అంచనాలు రుణాలు కాకుండా మొత్తం రసీదులు : రూ. 30.80 లక్షల కోట్లు మొత్తం వ్యయం :…

సోరెన్‌కు ఒక్కరోజు జ్యుడీషియల్‌ కస్టడీ

Feb 1,2024 | 17:24

న్యూఢిల్లీ :   ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు రాంచీ ప్రత్యేక కోర్టు గురువారం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై బుధవారం అర్థరాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌…

ఏపీలో ప్రభుత్వ సలహదారుల ఖర్చు రూ. 680 కోట్లు .. విచారణకు జనసేన డిమాండ్‌

Feb 1,2024 | 16:58

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహదారుల వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ ధనం వఅథా అవుతుందని జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. సుమారు 80 నుంచి…

మరో రెండు గ్యారెంటీలపై సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన?

Feb 1,2024 | 16:25

ఆదిలాబాద్‌ : ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2 జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మందితో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు…

బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం ఇదే..

Feb 1,2024 | 16:42

న్యూఢిల్లీ :    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించేశారు.…

బావిలో పడ్డ కారు.. ఇద్దరు అరటి వ్యాపారులు మృతి

Feb 1,2024 | 16:13

అమరావతి : వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం నుంచి పులివెందులకు కారులో వెళుతుండగా…

సుధాకర్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 1,2024 | 15:58

నెల్లూరు : ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో…

నకిలీ పాస్‌పోర్ట్‌ స్కామ్‌లో 14 మంది అరెస్ట్‌

Feb 1,2024 | 15:41

హైదరాబాద్‌ : నకిలీ పాస్‌పోర్ట్‌ స్కామ్‌లో ఇప్పటి వరకు 14 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఎస్‌బీ ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ను అరెస్ట్‌…