వార్తలు

  • Home
  • సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

వార్తలు

సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 | 09:41

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన…

విద్యుత్‌ పొదుపులో రాష్ట్రానికి మొదటి స్థానం – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

Dec 15,2023 | 09:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పొదుపు, పరిరక్షణలో రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె…

బొబ్మిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి : అంగన్‌వాడీ సంఘాలు

Dec 15,2023 | 10:28

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై నోరు జారిన బొబ్బిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) అధ్యక్ష ప్రధాన…

అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను ఆపించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Dec 15,2023 | 10:27

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.…

సమ్మె విచ్ఛినాన్నికి కుట్రలు

Dec 15,2023 | 08:47

– అంగన్‌వాడీ సెంటర్‌ల తాళాలు పగలకొట్టిన అధికారులు – అడ్డుకున్న లబ్ధిదారులు, అంగన్‌వాడీలు – బెదిరింపులతో ఆయాకు గుండెపోటు – బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి…

తెలంగాణలో మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడేషన్‌ : మంత్రి సీతక్క

Dec 15,2023 | 08:37

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3989 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

రైతాంగ మేథోమధనం

Dec 15,2023 | 08:31

నేటి నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం ముస్తాబైన కర్నూలు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా రైతాంగం…

కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్‌ వేటు

Dec 15,2023 | 08:25

 న్యూఢిల్లీ  :    సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ  14 మంది ఎంపిలపై లోక్‌సభ వేటు వేసింది.  శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం…

మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Dec 15,2023 | 08:14

– 18 నుంచి టెన్త్‌ – షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి ఒకటి నుంచి జరుగుతాయని విద్యాశాఖ…