Lok Sabha Election: మూడో దశ 63 శాతం పోలింగ్
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
– చాలా చోట్ల ఏడేళ్ల తరువాత ఓటు వేసే అవకాశం లభించింది. – మహ్మద్ సలీం కొల్కతా : దేశంలో, అలాగే బెంగాల్లో శాంతి, సామరస్యాలకు ముప్పుగా…
ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ – సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ – అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా…
మగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు వాపసు మైనార్టీలో పడిన షైనీ ప్రభుత్వం తక్షణమే రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ ఛండీగఢ్ : ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ‘ఆపరేషన్…
-ఈదురుగాలులతో అరటి, మామిడికి తీవ్ర నష్టం -తడిచిపోయిన మొక్కజన్న, ఎరడుమిర్చి ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది.…
జూన్ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై…
-అటవీ సంపదను కొల్లగొట్టేవారిని తరిమికొట్టండి -సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) ‘అటవీ సంపదను కేంద్రంలోని…
– అమరవీరుల విభజన సరికాదు -రాహుల్ గాంధీ గుమ్లా (జార్ఖండ్) : లోక్సభ ఎన్నికల తరువాత ఇండియా వేదిక అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని…