వార్తలు

  • Home
  • రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?

వార్తలు

రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?

Feb 24,2024 | 08:29

ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు…

రైతులపై మోడీ కర్కశత్వం

Feb 24,2024 | 08:30

– యువరైతు మృతికి బాధ్యత వహించాలి – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్‌ కాల్పుల్లో మరణించిన…

కారు ప్రమాదంలో తెలంగాణ ఎమ్మెల్యే దుర్మరణం

Feb 24,2024 | 08:28

– లాస్య నందిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో  :తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (37)…

దేశంలో పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులు

Feb 24,2024 | 08:28

-తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో హింస -రైతులు రోడ్డెక్కితే కాల్పులా? మోడీ సిగ్గుపడాలి -ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభంలో నేతలు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ…

13 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 26న శంకుస్థాపన – డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ

Feb 24,2024 | 08:27

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :గుంటూరు డివిజన్‌ పరిధిలో 13 రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి శంకుస్థాపన, మరో పది ఆర్‌యుబిల ప్రారంభోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ తెలిపారు.…

ముగిసిన హార్బర్‌ ఫేజ్‌ మిలాన్‌ విన్యాసం

Feb 24,2024 | 08:26

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమైన మిలాన్‌ 2024 సి ఫేజ్‌ విన్యాసం శుక్రవారం ముగిసింది. ఈ వ్యాయామంలో భాగంగా భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో…

భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల దీక్షలు

Feb 24,2024 | 08:26

– మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం ప్రజాశక్తి-గుంటూరు: కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా…

విశాఖ ఉక్కు పరిరక్షణ తథ్యం

Feb 24,2024 | 08:25

– జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం గత మూడేళ్లుగా కార్మికులు, వివిధ…

తిరిగి ఎన్నికైన 12 మంది ఎంపిలపై క్రిమినల్‌ కేసులు

Feb 23,2024 | 17:40

న్యూఢిల్లీ :    2004 నుంచి 2019 మధ్య తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపిల్లో 12 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని ఎన్నికల సంబంధిత డేటాను విశ్లేషించే…