రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?
ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు…
ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు…
– యువరైతు మృతికి బాధ్యత వహించాలి – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్ కాల్పుల్లో మరణించిన…
– లాస్య నందిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో :తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37)…
-తమిళనాడు, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో హింస -రైతులు రోడ్డెక్కితే కాల్పులా? మోడీ సిగ్గుపడాలి -ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభంలో నేతలు ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ…
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :గుంటూరు డివిజన్ పరిధిలో 13 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన, మరో పది ఆర్యుబిల ప్రారంభోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు డిఆర్ఎం ఎం.రామకృష్ణ తెలిపారు.…
ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమైన మిలాన్ 2024 సి ఫేజ్ విన్యాసం శుక్రవారం ముగిసింది. ఈ వ్యాయామంలో భాగంగా భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో…
– మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం ప్రజాశక్తి-గుంటూరు: కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా…
– జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం): విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గత మూడేళ్లుగా కార్మికులు, వివిధ…
న్యూఢిల్లీ : 2004 నుంచి 2019 మధ్య తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపిల్లో 12 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల సంబంధిత డేటాను విశ్లేషించే…