వార్తలు

  • Home
  • నష్టాన్ని మిగిల్చిన వాన .. వరి నూర్పిడి చేసిన రైతుల్లో ఆందోళన

వార్తలు

నష్టాన్ని మిగిల్చిన వాన .. వరి నూర్పిడి చేసిన రైతుల్లో ఆందోళన

Dec 5,2023 | 11:33

ప్రజాశక్తి-చాపాడు (కడప) : ఆరు కాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్‌ తుఫాన్‌ రూపంలో వర్షం రావడంతో పంటలు నేలకొరుగుతున్నాయి. మండల పరిధిలో గత…

క్యూబాకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ పది లక్షల సంతకాల సేకరణ

Dec 5,2023 | 11:11

క్యూబా రాయబారికి అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్‌ కాస్ట్రో రూజ్‌ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ…

ఆస్ట్రేలియా సెనెటర్‌గా భారత సంతతికి చెందిన దేవ్‌శర్మ ప్రమాణం

Dec 5,2023 | 11:05

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్‌ సభ్యుడు దేవ్‌శర్మ సోమవారం సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్‌ వేల్స్‌లో జరిగిన…

విరుచుకుపడుతున్న ‘మిచౌంగ్‌’ .. చెన్నైలో 8 మృతి

Dec 5,2023 | 11:19

న్యూఢిల్లీ/చెన్నై :   తుఫాను మిచౌంగ్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు చెన్నైలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు…

మృతదేహాలతో నిండిపోతున్న గాజా ఆస్పత్రులు

Dec 5,2023 | 11:01

ఇజ్రాయిల్‌ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మునీర్‌ అల్‌ బర్ష్‌…

ఇండియా ఫోరం బలోపేతానికి కృషి : సీతారాం ఏచూరి

Dec 5,2023 | 10:49

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇండియా ఫోరం బలోపేతం దేశానికి అవసరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ‘ఇండియా’…

ఉన్నత విద్య నుంచి 13వేల మంది అణగారిన విద్యార్థులు అవుట్‌ !

Dec 5,2023 | 10:40

న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల నుంచి గడచిన అయిదేళ్లలో 13వేల మంది ఎస్సీ, ఎస్టీ,ఓబిసి విద్యార్థులు చదువుకు మధ్యలో ఆపేసి బయటకొచ్చేశారు. లోక్‌సభలో…

సాంకేతిక లోపంతో కూలిన శిక్షణా హెలికాప్టర్‌

Dec 5,2023 | 10:34

 – ఇద్దరు పైలెట్లు సజీవ దహనం – పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : శిక్షణలో ఉన్న హెలికాప్టర్‌ సాంకేతిక లోపంతో…

యువగళం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్‌

Dec 5,2023 | 10:32

తుపాను కారణంగా మూడు రోజుల విరామం ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : తీవ్ర తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…