అందుబాటులోకి 2వేల కోర్సులు
-‘ఎడెక్స్’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…
-‘ఎడెక్స్’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…
-రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో ఈ నెల 26న అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్టు…
– శంఖారావం సభల్లో టిడిపి నేత లోకేష్ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి…
– మోడీ విధానాలపై పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ – రాష్ట్ర వ్యాప్తంగా బైక్, ఆటో ర్యాలీలు – మూడపడిన పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు విశాఖలో…
– రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ – జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ పతాకం ఆవిష్కరణ ప్రజాశక్తి-జగ్గయ్యపేట (ఎన్టిఆర్ జిల్లా):భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి…
ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి…
హైదరాబాద్: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ను నియమిస్తూ…
హైదరాబాద్ : కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం…
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మల్లారెడ్డి గార్డెన్ వైపు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చి మరో కారును…