వార్తలు

  • Home
  • ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

వార్తలు

ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

Mar 2,2024 | 08:34

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య…

చదువనే సంపదతో పిల్లలు ఎదగాలి : ‘జగనన్న విద్యా దీవెన’ నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం

Mar 2,2024 | 08:28

చదువుల కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదు ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని రాష్ట్ర…

‘కృష్ణపట్నం’లో కంటైనర్‌ టెర్మినల్‌ కొనసాగించాల్సిందే

Mar 2,2024 | 08:02

–  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు:అదాని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు…

రామవరంలో ఉద్రిక్తత

Mar 2,2024 | 08:01

– అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు – అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు, విడుదల ప్రజాశక్తి – బిక్కవోలు(తూర్పు గోదావరి):అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు…

టిడిపి నేతలపై అక్రమ కేసులు – గవర్నరుకు చంద్రబాబు లేఖ

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అక్రమ కేసులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు గవర్నరు…

న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో…

బాబు మాటలనే సునీత మాట్లాడారు- సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చంద్రబాబునాయుడి మాటలనే వైఎస్‌ సునీత మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,89,714…