వార్తలు

  • Home
  • డోన్ లో ఘర్షణ – ఒకరు మృతి

వార్తలు

డోన్ లో ఘర్షణ – ఒకరు మృతి

Jan 1,2024 | 12:44

ప్రజాశక్తి-నంద్యాల : నంద్యాల జిల్లా డోన్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిందని స్థానికులు తెలిపారు.…

బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Jan 1,2024 | 11:23

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో   :    బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

ప్రజాగొంతుక మూగబోవడం బాధాకరం

Jan 1,2024 | 11:29

ఎంఎల్‌సి సాబ్జీ సంస్మరణ సభలో శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రజశక్తి –  తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా)  : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతోపాటు ప్రజా సమస్యలపై గళమెత్తిన పిడిఎఫ్‌…

ఉద్యమ బాటలో ఆర్‌టిసి ఉద్యోగులు

Jan 1,2024 | 10:53

  విలీనం తర్వాత పెరిగిన కష్టాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమ బాటకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆర్‌టిసిలో వున్న ఉద్యోగులను…

సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు 

Jan 1,2024 | 10:50

  ఎపి రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య డిమాండ్‌ ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు,…

పెరుగుతున్న కుక్కకాటు కేసులు 

Jan 1,2024 | 10:44

  ఏడాదిలో ఆరు లక్షల కేసుల పెరుగుదల న్యూఢిల్లీ : దేశంలో కుక్కకాటు కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2022తో పోలిస్తే 2023లో దాదాపు ఆరు లక్షల కేసులు…

18 ఏళ్ల దళిత యువతిపై అమానుషం 

Jan 1,2024 | 10:39

  బెల్లం తయారీ కొలిమిలోకి తోసేశారు లక్నో: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఓదళిత యువతిని బెల్లం తయారీ యూనిట్‌లోని కొలిమిలోకి తోసేశారు. ఈ దారుణ…

పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Jan 1,2024 | 10:31

గవర్నర్‌తో స్టాలిన్‌ భేటీ చెన్నయ్ : పెండింగ్‌ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. అపరిష్కృత…