6న వెలిగొండ ప్రారంభం
ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : వెలిగొండ ప్రాజెక్టును ఆరవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు రెండో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి కాకముందు…
ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : వెలిగొండ ప్రాజెక్టును ఆరవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు రెండో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి కాకముందు…
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి – ప్రత్తిపాడు, మంగళగిరి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి…
ఏడాది సస్పెన్షన్ కాలపరిమితి దాటితే తిరిగి విధుల్లోకి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల సమయంలో అవినీతి కేసుల్లో విచారణ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుధ్యం లోపం కారణంగా డయేరియా, అంటు వ్యాధులు…
కోల్కతా : తమ డిమాండ్ల సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆశా వర్కర్లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. రూ.26 వేల కనీస వేతనం…
15న సమీక్ష న్యూఢిల్లీ : ముజఫర్నగర్లో ఏడేళ్ల ముస్లిం చిన్నారిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన కేసులో ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం…
కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్పై పోలీసుల కక్షసాధింపు శ్రీనగర్ : ఐదేళ్ల నిర్భంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్ సుల్తాన్ను పోలీసులు మరొక కేసులో…
అమరావతి : మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా ? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు…
అమెరికాకు వంతపాడే వైఖరిని మోడీ ప్రభుత్వం వీడాలని డిమాండ్ న్యూఢిల్లీ : గాజా నగరంలో ఇజ్రాయెల్ సేనలు జరిపిన కాల్పుల్లో 112 మంది పాలస్తీనియన్లు మరణించడం, అనేక…