వార్తలు

  • Home
  • ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: బండి శ్రీనివాస్‌రావు

వార్తలు

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: బండి శ్రీనివాస్‌రావు

Feb 17,2024 | 16:26

అమరావతి : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన…

మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

Feb 17,2024 | 16:31

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ..

Feb 17,2024 | 16:19

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు ఉన్న యాత్రికులకు…

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Feb 17,2024 | 15:01

తెలంగాణ: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి…

మాయ మాటలతో గద్దెనెక్కి.. రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిన జగన్‌ : లోకేష్‌

Feb 17,2024 | 16:15

ప్రజాశక్తి – లక్కవరపుకోట (విజయనగరం) : ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్‌ రెడ్డికి అధికారం రాగానే అహంకారం పెరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Feb 17,2024 | 15:45

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని…

కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

Feb 17,2024 | 15:36

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్‌(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 | 15:38

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…

బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..వారికే కాదు రాష్ట్రానికే అరిష్టం..! : సిపిఐ రామకృష్ణ

Feb 17,2024 | 15:24

కర్నూల్‌: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…