వార్తలు

  • Home
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Feb 20,2024 | 10:56

ప్రజాశక్తి-ప్రకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢకొీన్నాయి.…

కర్ణాటక సిఎంపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ వద్దు : సుప్రీం ఆదేశం

Feb 20,2024 | 10:51

న్యూఢిల్లీ  :      కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్‌ కార్యకలాపాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పాలక పక్షానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన సాగించడమనేది…

వైసిపికి మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి గుడ్‌బై

Feb 20,2024 | 10:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తనకు, తన సోదరుడు తాడిశెట్టి మురళీకి వైసిపిలో తగిన గుర్తింపులేనందున ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు…

జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Feb 20,2024 | 10:48

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా…

‘శ్రీకృష్ణుడు కూడా భ్రష్టుడై ఉండేవాడు’

Feb 20,2024 | 10:47

సుప్రీం కోర్టు ఎలక్టోరల్‌ బాండ్ల తీర్పుపై మోడీ అక్కసు న్యూఢిల్లీ  : ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన అక్కసునంతా…

చంద్రబాబుతో చర్చకు సిద్ధం : సజ్జల

Feb 20,2024 | 10:43

సిపిఎస్‌, మద్యపాన నిషేధం తప్ప అన్నీ చేశాం 14 ఏళ్ల అధికారంతో ప్రజలకు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని…

‘ఎన్‌సిపి-శరద్‌చంద్ర పవార్‌’ ఉపయోగించుకోవచ్చు:  సుప్రీంకోర్టు

Feb 20,2024 | 10:40

న్యూఢిల్లీ :   తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ‘నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌సిపి) – శరద్‌చంద్ర పవార్‌’ పేరును ఉపయోగించుకోవచ్చునని శరద్‌ పవార్‌ గ్రూపునకు సుప్రీంకోర్టు సోమవారం…

నూతక్కి గ్రామంలో వైద్య శిబిరం – ప్రజాశక్తి కథనంతో వైద్యాధికారుల్లో కదలిక

Feb 20,2024 | 10:39

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులపై ప్రజాశక్తి పత్రికలో కథనం రావడంతో వైద్యాధికారులు స్పందించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం, నూతక్కి వారి కండ్రిగ గ్రామంలో చేజర్ల…

కేసు ఉపసంహరించుకుంటేనే అప్పు! : కేంద్రం షరతుకు కేరళ తిరస్కరణ

Feb 20,2024 | 10:25

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిలో కోతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒరిజినల్‌ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటేనే ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తామన్న కేంద్ర ప్రభుత్వ షరతును…