2016-17 నుండి రెండింతలకు పైగా పెరిగిన చెలామణీలో ఉన్న నగదు
ముంబయి : 2016-17 నుండి చెలామణిలో ఉన్న నగదు రెండింతలకు పైగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు మరియు యుపిఐ (డిజిటల్ చెల్లింపులు) ప్రారంభం కావడం, అలాగే…
ముంబయి : 2016-17 నుండి చెలామణిలో ఉన్న నగదు రెండింతలకు పైగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు మరియు యుపిఐ (డిజిటల్ చెల్లింపులు) ప్రారంభం కావడం, అలాగే…
జమ్మూకాశ్మీర్ : ఓ వైపు భారీ వర్షం – మరోవైపు ఎడతెగక కురిసే మంచుతో జమ్మూకాశ్మీర్ వణికిపోతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. జమ్మూకశ్మీర్లో…
తిరుమల : తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి యాత్రికులు వస్తున్నా రద్దీగా తక్కువగా ఉంటోంది. ఆదివారంనాడు 86,241 మంది దర్శనానికి వచ్చారు. తలనీలాలను 31,730 మంది దర్శించుకున్నారు.…
యుపి : ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు బయట సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లాయర్లు వెంటనే అగ్నిమాపక…
కర్నూలు : పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ……
చోడవరం బహిరంగ సభలో సిఎం వైఎస్ జగన్ ప్రజాశక్తి-చోడవరం చంద్రబాబు నాయుడు జీవితమంతా మోసాల పుట్టనీ, ఆయన చేసే ఎన్నికల వాగ్ధానాలు, ప్రకటనలు పూర్తిగా మోసపూరితమని వైసిపి…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ” ఈ ఎన్నికలు మాకు వద్దు – రాజకీయ నాయకులకో దండం ” అంటూ … విజయనగరం జిల్లాలోని భోజరాజపురం గ్రాస్తులు ఎన్నికలను…
పూతలపట్టు (చిత్తూరు) : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం…
కర్నాటక : కర్నాటకలోని చామరాజనగర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి…