వార్తలు

  • Home
  • 2016-17 నుండి రెండింతలకు పైగా పెరిగిన చెలామణీలో ఉన్న నగదు

వార్తలు

2016-17 నుండి రెండింతలకు పైగా పెరిగిన చెలామణీలో ఉన్న నగదు

Apr 29,2024 | 13:26

ముంబయి : 2016-17 నుండి చెలామణిలో ఉన్న నగదు రెండింతలకు పైగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు మరియు యుపిఐ (డిజిటల్‌ చెల్లింపులు) ప్రారంభం కావడం, అలాగే…

కాశ్మీర్‌లో భారీ వర్షం-హిమపాతం బీభత్సం – అధికారుల హెచ్చరికలు

Apr 29,2024 | 13:12

జమ్మూకాశ్మీర్‌ : ఓ వైపు భారీ వర్షం – మరోవైపు ఎడతెగక కురిసే మంచుతో జమ్మూకాశ్మీర్‌ వణికిపోతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌లో…

తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ

Apr 29,2024 | 13:08

తిరుమల : తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి యాత్రికులు వస్తున్నా రద్దీగా తక్కువగా ఉంటోంది. ఆదివారంనాడు 86,241 మంది దర్శనానికి వచ్చారు. తలనీలాలను 31,730 మంది దర్శించుకున్నారు.…

UP : జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయవాదుల ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

Apr 29,2024 | 12:54

యుపి : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు బయట సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లాయర్లు వెంటనే అగ్నిమాపక…

పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? : చంద్రబాబు

Apr 29,2024 | 12:45

కర్నూలు : పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ……

చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దు

Apr 29,2024 | 15:09

చోడవరం బహిరంగ సభలో సిఎం వైఎస్‌ జగన్ ప్రజాశక్తి-చోడవరం చంద్రబాబు నాయుడు జీవితమంతా మోసాల పుట్టనీ, ఆయన చేసే ఎన్నికల వాగ్ధానాలు, ప్రకటనలు పూర్తిగా మోసపూరితమని వైసిపి…

” ఈ ఎన్నికలు మాకొద్దు – రాజకీయ నాయకులకో దండం ”

Apr 29,2024 | 12:12

ప్రజాశక్తి-విజయనగరం కోట : ” ఈ ఎన్నికలు మాకు వద్దు – రాజకీయ నాయకులకో దండం ” అంటూ … విజయనగరం జిల్లాలోని భోజరాజపురం గ్రాస్తులు ఎన్నికలను…

మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు..

Apr 29,2024 | 11:55

పూతలపట్టు (చిత్తూరు) : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌ కుమార్‌ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం…

బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూత

Apr 29,2024 | 11:34

కర్నాటక : కర్నాటకలోని చామరాజనగర్‌కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్‌ ప్రసాద్‌ (76) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి…