వార్తలు

  • Home
  • మాల్స్ లో స్టూల్స్ ఏర్పాటు

వార్తలు

మాల్స్ లో స్టూల్స్ ఏర్పాటు

Jan 29,2024 | 16:59

షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సిఐటియు వినతి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించిన కలెక్టర్ ప్రజాశక్తి-కాకినాడ : షాపింగ్…

అభిశంసనను ఎదుర్కోనున్న మాల్దీవుల అధ్యక్షుడు

Jan 29,2024 | 16:35

 మాలె :    ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి)…

‘రా కదలిరా సభ‘లో కిందపడబోయిన చంద్రబాబు

Jan 29,2024 | 16:36

ప్రజాశక్తి- రాజమండ్రి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రిలో  రా కదలిరా సభలో  స్టేజీపై నుండి  కింద పడబోయాడు. అయితే  అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది…

సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

Jan 29,2024 | 16:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…

నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 | 21:56

 పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…

సిఎం సొంత జిల్లాలో అసమ్మతి సెగ

Jan 29,2024 | 15:45

ఎమ్మెల్యే సుధాకు టికెట్‌ కేటాయిస్తే సహకరించమంటున్న నేతలు ఆమోదయోగ్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలి డిమాండ్‌ ప్రజాశక్తి -పోరుమామిళ్ల (కడప) : సిఎం సొంత జిల్లా కడపలోని…

నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి

Jan 29,2024 | 22:40

ఎన్నికల కమిషన్‌కు వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలు అనధికారికంగా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌…

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Jan 29,2024 | 15:08

  న్యూఢిల్లీ :   రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులకు ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు…

స్పీకర్‌ విచారణకు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు

Jan 29,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే…