వార్తలు

  • Home
  • ఆర్‌టిసి బస్సును ఢీకొన్న అంబులెన్స్‌

వార్తలు

ఆర్‌టిసి బస్సును ఢీకొన్న అంబులెన్స్‌

Mar 19,2024 | 22:22

ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు మృతదేహాన్ని తీసుకువస్తుండగా ప్రమాదం ప్రజాశక్తి – తాడిపత్రి రూరల్‌, చెన్నేకొత్తపల్లి : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి…

తెలంగాణ నూతన గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌

Mar 19,2024 | 21:57

నేడు బాధ్యతలు స్వీకరణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి…

పల్నాడులో టిడిపి కార్యకర్త కారు దగ్ధం

Mar 19,2024 | 21:37

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో ఎన్నికల వేళ మరో వివాదం తలెత్తింది. మాచర్ల పట్టణంలో టిడిపి కార్యకర్తకు చెందిన కారును…

అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదు..

Mar 19,2024 | 21:33

టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజాశకి- తిరుపతి టౌన్‌: ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదని టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ…

షిప్‌యార్డు ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

Mar 19,2024 | 21:27

 విశాఖలో విశ్రాంత ఉద్యోగుల నిరసన ప్రజాశక్తి – గ్రేటర విశాఖ బ్యూరో : షిప్‌యార్డును ప్రయివేటీకరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందులోని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని…

ప్రధాని సభలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

Mar 19,2024 | 21:18

డిజిపిని తక్షణమే తొలగించాలి : పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో ప్రధాని మోడీ పాల్గొన్న బహిరంగ సభలో…

విశ్వాసనీయంగా పనిచేస్తే వంచించారు !

Mar 19,2024 | 22:17

బిజెపి తీరుపై ఆర్‌ఎల్‌జె అధినేత ఆగ్రహం కేంద్ర మంత్రి పదవికి పశుపతి రాజీనామా న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బిజెపి నేతృత్వ ఎన్‌డిఎకు బీహార్‌ ఎదురు దెబ్బ…

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రచారాన్నిఅడ్డుకున్న ఎన్నికల అధికారులు

Mar 19,2024 | 21:14

 38వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. మంగళవారం…

మహారాష్ట్రలో ఎదురు కాల్పులు

Mar 19,2024 | 22:14

 నలుగురు మావోయిస్టులు మృతి ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మంగళవారం భద్రతా దళాలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు…