రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
ప్రజాశక్తి – దొరవారిసత్రం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కలగుంట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.…
ప్రజాశక్తి – దొరవారిసత్రం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కలగుంట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.…
ఒంగోలు : అంగన్వాడీ కార్యకర్తలపై అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడిన వ్యక్తిపై అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగింది. నిరవధిక…
అమరావతి : సంక్రాంతి పండుగ వేళ … ఎపిలో కోడిపందాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు అని చెప్పొచ్చు.…
టోక్యో : ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు కనిపించడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. శనివారం జపాన్లో ఈ…
విశాఖ : ” నా పోటీ ఎక్కడనేది సమయం వచ్చినప్పుడు చెబుతా ” అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి…
న్యూఢిల్లీ : తాను అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడానని, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు)ని అవమానించే ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయలేదని యోగా గురువు రామ్దేవ్ ఆదివారం…
తైపే : తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డిపిపి)కి చెందిన విలియం లారు చింగ్-టె ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా వున్న లారు, కెఎంటి,…
తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో దారుణం తిరుచి : పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయ మాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన…
ముంబయి : అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్దవ్ థాకరే శనివారం డిమాండ్…