వార్తలు

  • Home
  • ఎంపి రఘురామ పిటిషన్‌పై విచారణ

వార్తలు

ఎంపి రఘురామ పిటిషన్‌పై విచారణ

Mar 11,2024 | 23:09

ప్రజాశక్తి-అమరావతి : సిఎం వైఎస్‌ జగన్‌ ఆయన బంధువులకు, వాళ్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల ఆయాచిత లబ్ధి చేకూరేలా వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ…

హక్కుల కోసం ఐక్య పోరాటాలు : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 11,2024 | 22:41

 పర్సా శతజయంతిని పురస్కరించుకుని సావనీర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి – గుంటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు అగ్రనేత పర్సా సత్యనారాయణ స్ఫూర్తితో తమ హక్కుల సాధన కోసం…

‘బేవరేజెస్‌’ ఎమ్‌డిని బదిలీ చేయాలి

Mar 11,2024 | 23:00

 కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు కేంద్ర…

చివరి దశలో ఎన్నికలు జరపాలి : కెఎ పాల్‌

Mar 11,2024 | 22:58

ప్రజాశక్తి-అమరావతి : ఎపిలో చట్టసభలకు జరపాల్సిన ఎన్నికలను మే చివర్లో నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌…

టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

Mar 11,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో…

అంగన్‌వాడీ సెంటర్లను ఒంటి గంట వరకే నిర్వహించాలి

Mar 11,2024 | 22:53

 ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి నెల నుంచి జూన్‌ వరకూ…

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లకు కనీస వేతనం చెల్లించాలి

Mar 11,2024 | 22:50

 యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో డ్రైవర్లందరికీ కనీస వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ఎపి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు…

బిజెపి గురించి మాట్లాడరేం?.. వైసిపికి వి శ్రీనివాసరావు సూటిప్రశ్న

Mar 11,2024 | 22:42

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలోనూ రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని బిజెపి కేంద్ర…

అసైన్డ్‌ భూముల కుంభకోణంలో రూ.4,400 కోట్ల స్కామ్‌

Mar 11,2024 | 22:16

 చంద్రబాబు, నారాయణపై సిఐడి ఛార్జిషీట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి నిర్మాణంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల…