వార్తలు

  • Home
  • పుణేలో ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై దాడి

వార్తలు

పుణేలో ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై దాడి

Jan 25,2024 | 08:08

నేడు దేశవ్యాప్త నిరసన : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పుణేలోని ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై జరిగిన ఫాసిస్టు దాడిని ఖండిస్తూ గురువారం దేశవ్యాప్త నిరసనలకు ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌…

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ 31కి వాయిదా

Jan 25,2024 | 08:05

న్యూఢిల్లీ : జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదా వేసింది. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌…

ఇండియా ఫోరంతోనే లౌకిక రాజ్యం : కె రామకృష్ణ, సాంబశివరావు

Jan 25,2024 | 08:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశాన్ని అభివృద్ధి చేయకుండా మతతత్వం వైపు మళ్లించిందని, ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాతంత్ర…

ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలుభద్రతామండలిలో ప్రతిబింబించడం లేదు

Jan 25,2024 | 08:02

మండలి అధ్యక్షులు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ న్యూఢిల్లీ : ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలు ఐరాస భద్రతా మండలిలో ప్రతిబింబించడం లేదని మండలి అధ్యక్షులు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ అంగీకరించారు.…

కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా అర్జెంటీనాలో దేశవ్యాప్త సమ్మె

Jan 25,2024 | 08:00

బ్యూనస్‌ ఎయిర్స్‌ : అర్జెంటీనా అధ్యక్షులు జేవియర్‌ మిలీ తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు ఒక్క అడుగు కూడా వెనక్కి…

16న దేశవ్యాప్త రోడ్డు రవాణా సమ్మె

Jan 25,2024 | 07:56

కేంద్ర చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) 2023లోని కఠినమైన నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా…

అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం : పినరయి విజయన్‌

Jan 25,2024 | 07:54

తిరువనంతపురం : దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన…

ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నన్ను భయపెట్టలేరు

Jan 25,2024 | 07:53

అసోం యాత్రలో రాహుల్‌ గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ తనను భయపెట్టలేవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. అసోంలోని బార్‌పేటలో ఆయన…

గ్రామీణ బంద్‌కు మద్దుతు ఇవ్వండి

Jan 25,2024 | 07:24

ప్రజలకు రైతు, కార్మిక ఐక్య వేదిక పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 26న జరిగే ట్రాక్టర్‌ కవాతు, ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె, గ్రామీణ…