వార్తలు

  • Home
  • ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌..

వార్తలు

ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌..

Feb 16,2024 | 14:44

నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.…

కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం : రేవంత్‌ రెడ్డి

Feb 16,2024 | 14:38

హైదరాబాద్‌: కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి…

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Feb 16,2024 | 14:35

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో…

కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ

Feb 16,2024 | 14:24

న్యూఢిల్లీ :    తమ పార్టీకి చెందిన పలు బ్యాంకఁ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపచేసినట్లు కాంగ్రెస్‌ శుక్రవారం పేర్కొంది. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతా కూడా…

కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి 

Feb 16,2024 | 14:08

డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…

కెనడాలో భారతీయ విద్యార్థి మృతి

Feb 16,2024 | 13:27

హైదరాబాద్‌ :    భారతీయ విద్యార్థి షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ (25) కెనడాలో మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అహ్మద్‌.. శుక్రవారం ఉదయం కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించాడు.…

కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింప చేసిన ఐటి శాఖ

Feb 16,2024 | 12:44

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింప చేసిందని కాంగ్రెస్‌ శుక్రవారం తెలిపింది. వాటిలో యూత్‌…

ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్‌ జామ్‌.. పోలీసుల ఆంక్షలు

Feb 16,2024 | 12:04

న్యూఢిల్లీ :    పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధమైన హామీ కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌ బంద్‌కు…

భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

Feb 16,2024 | 11:48

 న్యూఢిల్లీ :     రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు…