ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్..
నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.…
నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.…
హైదరాబాద్: కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి…
తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో…
న్యూఢిల్లీ : తమ పార్టీకి చెందిన పలు బ్యాంకఁ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపచేసినట్లు కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా…
డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…
హైదరాబాద్ : భారతీయ విద్యార్థి షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) కెనడాలో మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అహ్మద్.. శుక్రవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్తో మరణించాడు.…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింప చేసిందని కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. వాటిలో యూత్…
న్యూఢిల్లీ : పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధమైన హామీ కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) శుక్రవారం భారత్ బంద్కు…
న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు…