వార్తలు

  • Home
  • రూ. 50 లక్షల వాహలా డబ్బు సీజ్‌

వార్తలు

రూ. 50 లక్షల వాహలా డబ్బు సీజ్‌

Mar 7,2024 | 14:52

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో రూ. 50 లక్షల హవాలా డబ్బును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి…

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ భూమిపూజ

Mar 7,2024 | 14:41

హైదరాబాద్‌ : రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్‌ అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలో…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది : వైఎస్‌ షర్మిల

Mar 7,2024 | 14:31

అమరావతి: వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని…

ఒంటిపూట బడుల షెడ్యూల్‌ విడుదల

Mar 7,2024 | 14:26

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రం లో ఒంటి పూట బడుల షెడ్యూల్‌ ని విడుదల చేసింది…

ముద్రగడ చేరికపై కొలిక్కిరాని చర్చలు 

Mar 7,2024 | 13:55

ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించిన మిథున్ రెడ్డి పలు రాజకీయ అంశాలపై చర్చ ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం…

ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Mar 7,2024 | 13:10

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌ను…

ED : ఎస్‌పి ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై దాడులు

Mar 7,2024 | 12:55

న్యూఢిల్లీ :    సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం దాడులు చేపట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం…

Tripura : అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి అమినేష్‌ దెబ్బర్మ రాజీనామా

Mar 7,2024 | 12:20

 అగర్తల :   త్రిపుర అసెంబ్లీ ప్రతిపక్షనేత (ఎల్‌ఒపి) పదవికి సీనియర్‌ తిప్ర మోత పార్టీ నేత అనిమేష్‌ దెబ్బర్మ గురువారం రాజీనామా చేశారు. ఆయన పార్టీకి చెందిన…

మేడిగడ్డను పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ

Mar 7,2024 | 12:12

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం గురువారం ఉదయం సందర్శించింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతత్వంలోని…