వార్తలు

  • Home
  • రైతన్నలకు రైతన్నలే సాయంగా.. అన్నదాతల గొప్పమనసు..!

వార్తలు

రైతన్నలకు రైతన్నలే సాయంగా.. అన్నదాతల గొప్పమనసు..!

Apr 16,2024 | 13:17

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే…

జనసేన గ్లాస్‌ గుర్తుపై పిటిషన్‌ కొట్టివేత

Apr 17,2024 | 00:00

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్‌ చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు…

గ్రామంలో అతిసార – వైద్యాధికారి పరిశీలన

Apr 16,2024 | 12:57

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…

Patanjali: రాందేవ్‌ బాబాకు ‘సుప్రీం’ మళ్లీ మొట్టికాయలు

Apr 17,2024 | 00:06

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో యోగా గురు రాందేవ్‌ బాబాపైనా, ఆయన అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత బాలకృష్ణపైనా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.…

ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక

Apr 16,2024 | 12:45

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 9 నుండి 14 వరకు సెగల్‌లోని డాకర్‌లో జరిగిన టియుఐ ఐదవ అంతర్జాతీయ సదస్సులో కొత్త అధికారులను ఎన్నుకున్నారు. 86 దేశాల నుంచి…

కెనడా, అమెరికాకు నూజివీడు మామిడి

Apr 16,2024 | 12:37

ప్రజాశక్తి-నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్‌బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి,…

బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది : కేరళ సిఎం పినరయి విజయన్‌

Apr 16,2024 | 13:23

త్రిసూర్‌ : బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు.  ప్రధాని కేరళకు వచ్చి ”ప్రగతి నివేదన” గురించి మాట్లాడారు. కానీ…

ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 | 12:23

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…