Rains Alert : వాయుగుండం ప్రభావంతో వర్షాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్ వైపు కదిలినా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్ వైపు కదిలినా…
4వ దశ వరకు ఇదే అత్యధికం నాలుగో దశ పోలింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజున…
కొనసాగుతున్న యాత్రికుల రద్దీ ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో యాత్రికులు రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఎలక్షన్లు పూర్తి కావడంతో శ్రీవారి దర్శనానికి యాత్రికులు పొట్టెత్తారు.…
పాట్నా : బీహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రానికి వస్తారని, ఆయన అసత్యాలతో విషం వెదజల్లుతారని ఆర్జెడి నేత తేజస్వియాదవ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం…
హైదరాబాద్: తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ వుంటుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత…
వియత్నాం : వియత్నాంలోని హనోయి అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి, ముగ్గురు గాయపడ్డారు. ఒక చిన్న అపార్ట్మెంట్ భవనంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.…
తమిళనాడు : తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 6న పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2024-25 కొత్త విద్యా సంవత్సరంలో 1 నుండి…
ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన రామాపురం హరిదీప్, హిమజ దంపతుల కుమారుడు (7 నెలలు) రామాపురం భవిత్ తన ప్రతిభ తో నోబెల్…