వార్తలు

  • Home
  • ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు సభ్యత్వం

వార్తలు

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు సభ్యత్వం

May 2,2024 | 23:56

 ఆశాభావం వ్యక్తం చేసిన భారత్‌ నూయార్క్‌ : ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలు పున:పరిశీలించబడతాయని, ఒక సభ్యురాలిగా మారేందుకు జరుగుతున్న…

వడదెబ్బతో గర్భిణీ మృతి

May 2,2024 | 23:40

ప్రజాశక్తి -కే వి బి పురం (తిరుపతి జిల్లా) : వడదెబ్బతో గర్భిణీ మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా కెవిబి పురం మండలంలో గురువారం చోటుచేసుకుంది.…

96.67 శాతం పింఛను పంపిణీ పూర్తి

May 3,2024 | 00:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తొలి రెండు రోజుల్లో 96.67 శాతం పింఛను పంపిణీ పూర్తయిందని, గురువారం సాయంత్రం వరకు మొత్తం 63,31,470 మందికి పింఛను అందించామని…

ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుందాం

May 2,2024 | 23:34

 దాచూరి ఆశయాలను కొనసాగిద్దాం : ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి-బాపట్ల : దాచూరి ఆశయాలను కొనసాగిస్తూ.. ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్‌ వ్యవస్థాపక…

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి : సినీ నటుడు బాలకృష్ణ

May 2,2024 | 23:40

ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి,…

ఒకే రాష్ట్రం…ఒకే రాజధాని..!

May 2,2024 | 23:28

 అభివృద్ధి వికేంద్రీకరణే టిడిపి లక్ష్యం  చంద్రగిరిలో ‘హలో లోకేష్‌’ ప్రజాశక్తి -తిరుపతి బ్యూరో, రామచంద్రపురం (చంద్రగిరి) : ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని… అభివృద్ధి వీకేంద్రీకరణే టిడిపి…

కేంద్రం సిఫార్సులతోనే తెచ్చాం.. ల్యాండ్‌ టైటిల్‌యాక్ట్‌పై సజ్జల

May 2,2024 | 23:26

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం సిఫార్సులతోనే రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను తీసుకువచ్చామనివైసిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో…

6న గాజు గ్లాసు వివాదంపై విచారణ

May 2,2024 | 23:24

ప్రజాశక్తి-అమరావతి : జనసేన ఎన్నికల చిహ్నం గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ ప్రభావం లేని చోట్ల ఆ చిహ్నాన్ని ఫ్రీ సింబల్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ…

దొంగ నోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ స్వాధీనం

May 2,2024 | 23:19

ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) :  రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ను విశాఖలోని భీమిలి క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్‌ కరెన్సీ…