ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా మఅతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు…
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా మఅతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు…
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్ రింగ్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు…
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ…
బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.…
ప్రజాశక్తి- పాలకొండ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ సురేష్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో విధులు…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్ కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు మంత్రి…
రాంచీ: జార్కండ్లో దారుణం చోటు చేసుకుంద. భర్తతో కలిసి జార్కండ్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ దేశానికి చెందిన యువతిపై 10 మంది దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.…
అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి…