అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోమధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు చేసింది. ఇటీవల బిజెపి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్…