వార్తలు

  • Home
  • కవిత పిటిషన్‌ విచారణ వాయిదా

వార్తలు

కవిత పిటిషన్‌ విచారణ వాయిదా

Apr 10,2024 | 23:51

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తనను సిబిఐ విచారించడాన్ని సవాల్‌ చేస్తూ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ ను రౌస్‌ ఎవెన్యూ కోర్టు…

ఎన్నికలు ముగిసే వరకు ఐజాక్‌ జోలికెళ్ళొద్దు

Apr 11,2024 | 00:50

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కేరళ హైకోర్టు ఆదేశం తిరువనంతపురం : పతనాంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్‌…

డిఎంకె కూటమి విజయానికి అగ్రనేతల ప్రచారం

Apr 10,2024 | 23:30

రేపు రాహుల్‌గాంధీ రాక ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తమిళ నాడులో డిఎంకె కూటమి అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు.…

మెడలో చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం

Apr 10,2024 | 23:28

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ స్వతంత్ర అభ్యర్థి పండిట్‌ కేశవ్‌ దేవ్‌ మెడలో చెప్పుల దండ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ‘చెప్పు’…

SP manifesto: 2025కల్లా కులగణన

Apr 11,2024 | 00:23

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీ లక్నో : 2025కల్లా కులాల ప్రాతిపదికగా జనగణన చేపడ తామని, కనీస మద్దతు ధరకు…

సిపిఐ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Apr 11,2024 | 00:55

 ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలని పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఐ రాష్ట్ర కమిటీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. ‘జనం కోసం-జనంమధ్యకు-జనప్రణాళిక’ పేరుతో రూపొందించిన మానిఫెస్టోను…

మోడీ మళ్లీ అధికారంలోకొస్తే నియంత పాలనే

Apr 10,2024 | 23:03

 దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : కేంద్రంలో మరోసారి మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వస్తే ఇక దేశంలో…

సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్‌రెడ్డి

Apr 10,2024 | 22:57

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార…

రాజధాని ఖరారైతేనే రిజర్వుబాంకు ప్రాంతీయ కార్యాలయం

Apr 10,2024 | 22:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌…