వార్తలు

  • Home
  • మరోసారి రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగం

వార్తలు

మరోసారి రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగం

Feb 14,2024 | 12:17

అంబాలా :    రైతులపై పోలీసులు మరోసారి టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం పంజాబ్‌ -హర్యానాలోని శంబు సరిహద్దు నుండి ఢిల్లీ చలో నిరసనను ప్రారంభిస్తున్న రైతులపై…

సోనియా రాజ్యసభ నామినేషన్‌..!

Feb 14,2024 | 12:07

జైపూర్‌ : రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.…

రెండోసారి రాజ్యసభకు అశ్వినీ వైష్ణవ్‌

Feb 14,2024 | 11:54

న్యూఢిల్లీ :    కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రెండోసారి ఒడిశా నుండి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి ఎల్‌. మురుగన్‌ను మధ్యప్రదేశ్‌…

అమెరికాలో తీవ్ర మంచుతుపాను – స్తంభించిన జనజీవనం

Feb 14,2024 | 11:51

అమెరికా : అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని తీవ్ర మంచు తుపాను వణికిస్తోంది. అక్కడి జనజీవనం స్తంభిస్తోంది. తీవ్ర మంచు తుపాను కారణంగా రోడ్లన్నీ దాదాపు అడుగుమేర మంచుతో…

పార్టీ మారే ప్రసక్తే లేదు : వైసిపి ఎంపీ

Feb 14,2024 | 11:52

ప్రజాశక్తి-నెల్లూరు : రానున్న ఎన్నికల నేపధ్యంలో నేతల మార్పలు చేర్పులతో అంధ్రప్రదేశ్ లో ఎన్నకల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేపధ్యంలో గత కొంత కాలంగా నెల్లూరు వైసిపి…

ఇంకెన్నాళ్లు ఈ చీకటి బతుకులు

Feb 14,2024 | 11:38

గిరిజనుల వినూత్న నిరసన ప్రజాశక్తి-విశాఖ : గిరిజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినూత్న పద్దతిలో నిరసన…

అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రతివాదులుగా పలు మీడియా సంస్థలు

Feb 14,2024 | 11:26

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపిస్తూ ఎసిబి కోర్టు ఉత్తర్వులు జారీతోపాటు ఆ కేసును కొట్టేయాలనే పిటిషన్‌ డిస్మిస్‌…

నాఫ్కాబ్‌ డైరెక్టరుగా చలసాని రాఘవేంద్రరావు ఎన్నిక

Feb 14,2024 | 13:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్బన్‌ బ్యాంకులు, క్రెడిట్‌ సొసైటీల జాతీయ సమాఖ్య (నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ (నాఫ్కాబ్‌) డైరెక్టరుగా…

15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిఎం పర్యటన

Feb 14,2024 | 11:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు.…