వార్తలు

  • Home
  • రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ దుర్గేష్‌కి కేటాయించాలి

వార్తలు

రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ దుర్గేష్‌కి కేటాయించాలి

Feb 27,2024 | 20:14

జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ :రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కి కేటాయించాలంటూ…

తాగునీరు ఇప్పించండి- ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Feb 27,2024 | 20:11

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన…

20 మంది వైసిపి నేతలకు గన్‌మెన్ల తొలగింపు

Feb 27,2024 | 17:49

అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం…

తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైసిపి సర్పంచ్‌

Feb 27,2024 | 18:05

ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు…

ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య తీవ్రమైన దాడులు

Feb 27,2024 | 17:02

బీరుట్‌ :    ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్‌ ప్రయోగించిన డ్రోన్‌ను లెబనాన్‌ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఇక్లిమ్‌…

వైసిపితో ప్రాణ హాని ఉంది.. మీరైనా భద్రత కల్పించండి.. : సీఎం రేవంత్‌కు దస్తగిరి విజ్ఞప్తి

Feb 27,2024 | 16:38

అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్‌గా మారినందుకుగాను వైసీపీ ప్రభుత్వం…

తెలంగాణలో రేపటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

Feb 27,2024 | 16:17

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. మార్చి…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Feb 27,2024 | 16:13

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది.…

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా జిల్లా ఆసుపత్రులు : సిఎం రేవంత్‌రెడ్డి

Feb 27,2024 | 16:28

హైదరాబాద్‌: తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌ మంగళవారం సీఎం రేవంత్‌…