రాజమహేంద్రవరం రూరల్ టికెట్ దుర్గేష్కి కేటాయించాలి
జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ :రాజమహేంద్రవరం రూరల్ టికెట్ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్కి కేటాయించాలంటూ…
జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ :రాజమహేంద్రవరం రూరల్ టికెట్ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్కి కేటాయించాలంటూ…
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన…
అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం…
ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు…
బీరుట్ : ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ ప్రయోగించిన డ్రోన్ను లెబనాన్ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్లోని ఇక్లిమ్…
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్గా మారినందుకుగాను వైసీపీ ప్రభుత్వం…
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. మార్చి…
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను ధర్మాసనం కొట్టివేసింది.…
హైదరాబాద్: తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ మంగళవారం సీఎం రేవంత్…