వార్తలు

  • Home
  • రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన జయాబచ్చన్‌

వార్తలు

రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన జయాబచ్చన్‌

Feb 9,2024 | 15:14

న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపి జయాబచ్చన్‌ రాజ్యసభలో చేతులు జోడించి మరీ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. సభలో కొన్ని సందర్భాలలో జయాబచ్చన్‌ ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఇటీవల…

ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే చంద్రబాబు ఆలోచన : నారా భువనేశ్వరి

Feb 9,2024 | 14:50

నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా…

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి పది మందికి గాయాలు

Feb 9,2024 | 14:40

ఖమ్మం : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో తొమ్మిది మందికి…

రాష్ట్ర‌స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ను ప్రారంభించిన మంత్రి రోజా

Feb 9,2024 | 14:37

ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్‌ ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ  ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? :…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 9,2024 | 14:35

తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…

మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్‌ హర్షం

Feb 9,2024 | 14:28

తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…

పి.వి-చరణ్‌సింగ్‌-స్వామినాథన్‌లకు భారతరత్న

Feb 9,2024 | 14:05

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహరావు, చరణ్‌ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడి…

ప్రార్థనా మందిరం కూల్చివేత.. ఉత్తరాఖండ్‌లో హింస : నలుగురు మృతి.. 250 మందికి గాయాలు

Feb 9,2024 | 13:27

ఉత్తరాఖండ్‌ : మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. 100 మంది వరకు పోలీసులున్నట్లు తెలుస్తోంది.…

‘ప్రకాశం’వంతంగా బాలోత్సవం

Feb 9,2024 | 12:49

ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు.…