వార్తలు

  • Home
  • నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌

వార్తలు

నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌

Jan 1,2024 | 15:43

ప్రజాశక్తి-అమరావతి : నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌ నుంచి అమల్లోకి రానుంది. దశల వారీగా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం…

ఇషికావా తీరాన్ని తాకిన సునామీ.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌

Jan 1,2024 | 15:39

 టోక్యో :    జపాన్‌లో వరుస భూ ప్రకంపనల అనంతరం సునామీ తాకింది. సెంట్రల్‌ జపాన్‌ ఉత్తర తీరంలో ఒక మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తులో అలలు…

చంద్రగిరిలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు

Jan 1,2024 | 15:48

ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు.  పశువుల కొమ్ములకు కట్టిన పలకలను…

మణిపూర్‌లో కాల్పులు.. మరోసారి హై అలర్ట్‌

Jan 1,2024 | 15:04

ఇంఫాల్‌ :    మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాయుధ దుండగులు మరియు పోలీస్‌ కమాండోస్‌ మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండోకి తీవ్ర గాయాలైనట్లు అధికారులు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1,2024 | 15:12

ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో…

హైదరాబాద్‌లో ఒక్కరోజే 2,700 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

Jan 1,2024 | 14:56

హైదరాబాద్‌ : కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌ లో యువతీ యువకులు ఫుల్‌గా ఎంజారు చేశారు. వేడుకలలో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను…

బావిలో పడిన బైక్‌.. ఇద్దరు యువకుల మృతి

Jan 1,2024 | 14:43

ప్రజాశక్తి-ఆగిరిపల్లి : ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామ సమీపంలో ఆదివారం…

సమగ్రశిక్షా ఉద్యోగుల రాస్తారోకో

Jan 1,2024 | 15:56

ప్రజాశక్తి-కాకినాడ : విద్యా శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద…

ఇస్రోకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందన

Jan 1,2024 | 14:31

ప్రజాశక్తి-విజయవాడ: పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కొత్త…