వార్తలు

  • Home
  • త్రిపురలో ద్విముఖ పోటీ

వార్తలు

త్రిపురలో ద్విముఖ పోటీ

Apr 13,2024 | 00:04

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ…

నస్రత్‌ శరణార్ధి శిబిరం, వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు

Apr 12,2024 | 23:24

31మంది మృతి గాజా : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు పాల్పడింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పట్టణాలపైనా దాడులు జరిపింది. సెంట్రల్‌ గాజాలోని నస్రత్‌ శరణార్ధ…

మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించడానికి ఎంవిఎ, ఇండియా పోరమ్‌లను గెలిపించండి

Apr 12,2024 | 23:16

తుషార్‌గాంధీ, జావేద్‌ ఆనంద్‌, తీస్తా సెతల్వాద్‌, స్వరా భాస్కర్‌సహా ప్రముఖుల బహిరంగ లేఖ ముంబయి : మసకబారిన మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించడానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ),…

పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 | 23:09

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.…

వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 | 22:35

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 2950 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు…

‘ఉక్కు’ పరిరక్షణకు ఐక్య పోరాటాలు

Apr 12,2024 | 22:30

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పైనా, కార్మికులపైనా జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ…

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన భాష్యం విద్యార్థులు

Apr 12,2024 | 22:25

ప్రజాశక్తి-గుంటూరు :ఇంటర్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం…

‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

Apr 12,2024 | 22:20

– పోర్టు వాహనాలు అడ్డగింత ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసిత ప్రాంతం మూలపేటలో రెండు రోజులుగా…

మానవ హక్కుల ప్రదాత అంబేద్కర్‌-కెయు ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి

Apr 12,2024 | 22:15

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ (కృష్ణాజిల్లా) :స్వతంత్ర భారత దేశంలో మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకారం చేసిన మహోన్నత…