వార్తలు

  • Home
  • అరుణోదయ నగర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి-న్యూ రాజరాజేశ్వరి పేటలో నిరసన దీక్ష 

వార్తలు

అరుణోదయ నగర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి-న్యూ రాజరాజేశ్వరి పేటలో నిరసన దీక్ష 

Mar 4,2024 | 07:58

ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ రాజరాజేశ్వరి పేట అరుణోదయ నగర్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని బుడమేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని స్థానికులు…

నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 4,2024 | 07:59

– దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో ప్రారంభం ప్రజాశక్తి – న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో:  దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన పల్స్‌ పోలియో కార్యక్రమం ఆదివారం దేశవ్యాప్తంగా…

రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

Mar 4,2024 | 07:58

ప్రజాశక్తి-బాపట్ల :రోడ్డుప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల-పొన్నూరు మార్గమధ్యలో చుండూరుపల్లి వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు – జవాన్‌, మావోయిస్టు మృతి

Mar 4,2024 | 07:57

ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్‌, మావోయిస్టు మృతి చెందారు.…

నేటి నుంచి వెబ్‌సైట్‌లో టెన్త్‌ హాల్‌ టికెట్లు

Mar 4,2024 | 08:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదోతరగతి పరీక్షల విద్యార్థుల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ప్రభుత్వ…

బెంగళూరు పేలుళ్ల సూత్రదారి అరెస్ట్‌

Mar 4,2024 | 07:54

ప్రజాశక్తి – మైదుకూరు: బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ రామేశ్వరం హోటల్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారి సలీంను ఎన్‌ఐఎ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. రెండ్రోజులుగా సాగించిన అన్వేషణలో భాగంగా…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ – విశాఖలో మహాపాదయాత్ర

Mar 3,2024 | 21:31

– వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం -కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ -బిజెపిని ఓడిస్తేనే స్టీల్‌ప్లాంట్‌కు మనుగడ : నాయకుల స్పష్టీకరణ ప్రజాశక్తి- విశాఖ…

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్‌ – టిడిపి అధినేత చంద్రబాబు

Mar 3,2024 | 21:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయం తాకట్టు…

ఆమరణ నిరహార దీక్షకు దిగిన పీఈటీ అభ్యర్థులు అరెస్ట్‌

Mar 3,2024 | 16:56

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో.. పీఈటీ…