మెక్సికోలో దారుణం.. పార్టీలో కాల్పులు ఆరుగురి మృతి
26 మందికి తీవ్ర గాయాలు.. వారిలో నలుగురి పరిస్థితి విషమం మెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో నలుగురు దుండుగులు జరిపిన…
26 మందికి తీవ్ర గాయాలు.. వారిలో నలుగురి పరిస్థితి విషమం మెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో నలుగురు దుండుగులు జరిపిన…
తెలంగాణ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (WJF) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవ తెలంగాణా ఎడిటోరియల్ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య అమ్మ బొడిగె ఊషమ్మ (80) కొద్దిసేపటి…
హైదరాబాద్ : హైదరాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో కొంతమంది యువకులు రైలు పట్టాలపై గ్యాంగ్ వార్కు దిగారు. గొడవల మత్తులో…
కేశవగిరి (హైదరాబాద్) : ట్రావెల్స్ కారు డ్రైవింగ్ చేస్తూనే గుండెపోటుతో డ్రైవర్ మరణించిన ఘటన శుక్రవారం ఉదయం చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై వి.శ్రీనివాస్ వివరాల…
హైదాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ…
బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని…
కోవిడ్ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు బెంగళూరు : కోవిడ్ మహమ్మారి సమయంలో వైరస్ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప…
రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర ప్రారంభోత్సవం ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి కేంద్రం తీరు రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 106 డ్రైవర్ల పాలిట శాపం అవుతుందని…