వార్తలు

  • Home
  • హైదరాబాద్‌లోనే జెసి ప్రభాకర్‌రెడ్డి

వార్తలు

హైదరాబాద్‌లోనే జెసి ప్రభాకర్‌రెడ్డి

May 20,2024 | 22:46

 తాడిపత్రిలో మాక్‌ డ్రిల్‌, ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి సోమవారం తన స్వగ్రామానికి వస్తున్నారని…

తరగతి గది నుండే విద్యార్థి జీవితం ప్రారంభం

May 20,2024 | 22:44

విద్య ద్వారానే గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి  ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తరగతి గదిలో…

వైసిపి తప్పుడు ప్రచారం : టిడిపి నేతలు

May 20,2024 | 22:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసిపి నేతలు.. దాన్ని టిడిపి నేతలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని నరసరావుపేట టిడిపి ఎంపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.…

ఎపి చెస్‌ అసోసియేషన్‌ గుర్తింపు వ్యవహారంపై నిర్ణయం తీసుకోండి

May 20,2024 | 22:33

ఆలిండియా చెస్‌ సమాఖ్యకు హైకోర్టు ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : ఎపి చెస్‌ అసోసియేషన్‌కు గుర్తింపు ఇచ్చే అంశంపై ఆరు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆలిండియా…

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

May 20,2024 | 21:49

ప్రజాశక్తి – పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుని…

శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా

May 20,2024 | 21:48

ప్రజాశక్తి – కలెక్టరేట్‌, సీతమ్మధార (విశాఖపట్నం) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థ శ్రీచైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

ఇడి, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

May 20,2024 | 21:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇడి, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 3 వరకు పొడిగించింది. గతంలో విధించిన…

వేతన ఒప్పందం కోసం ఫుడ్‌ ఫ్యాట్స్‌ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

May 20,2024 | 20:36

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : యాజమాన్యం మొండి వైఖరి వీడి వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫుడ్‌ ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (3ఎఫ్‌)…

పంట, మురుగు కాల్వలను అభివృద్ధి చేయండి : ఎపి కౌలు రైతుల సంఘం

May 20,2024 | 20:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మరికొన్ని రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో మురుగు, పంట కాల్వల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎపి…