వార్తలు

  • Home
  • సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రెస్ మీట్ లైవ్

వార్తలు

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రెస్ మీట్ లైవ్

May 9,2024 | 13:44

విజయవాడలోని సిపిఎం రాష్ట్రకార్యాలయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. లైవ్‌ చూడింది..

కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 9,2024 | 10:28

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్‌ గురువారం ఉదయం…

భగభగల్లో ఏప్రిల్‌ రికార్డు

May 9,2024 | 10:09

బ్రస్సెల్స్‌ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యురోపియన్‌ యూనియన్‌ వాతావరణ మార్పుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. 2023 జూన్‌ నుండి…

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

May 9,2024 | 10:14

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ…

విశాఖలో సిపిఎం భారీ బైక్‌ ర్యాలీ.. ఫోటోలు

May 9,2024 | 09:18

గాజువాకలో సిపిఎం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ బైక్‌ ర్యాలీ ప్రారంభం అయింది. గాజువాక సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డిని…

మంచు దుప్పటి కప్పుకున్నమన్యం..

May 9,2024 | 08:36

మండు వేసవి వేళ… మన్యంలో భిన్న వాతావరణం  భారీ వర్షాలు.. పొగ మంచు ప్రజాశక్తి-పాడేరు : మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు…

మీ ఓటు..పోరాటానికి శక్తినిస్తుంది..!

May 9,2024 | 07:46

ఆలోచించి నిర్ణయం తీసుకోండి : బివి రాఘవులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు పోరాటాలకు శక్తి నిస్తుందని, కమ్యూనిస్టులు లేని శాసనసభ…

ఎన్టీఆర్‌ జిల్లాలో 8.39 కోట్ల నగదు పట్టివేత

May 9,2024 | 08:21

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు పోలీసులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు…

నేడు సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌

May 9,2024 | 07:19

ప్రజాశక్తి-విజయవాడ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్‌ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.…