వార్తలు

  • Home
  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌

వార్తలు

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌

Dec 14,2023 | 12:35

న్యూఢిల్లీ :   పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై గురువారం లోక్‌సభ సెక్రటేరియట్‌ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది లోక్‌సభ సిబ్బందిని…

విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

Dec 14,2023 | 12:21

ప్రజాశక్తి -విశాఖ : విశాఖపట్నం జగదాంబ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్‎లో మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన…

బాధ్యతలు స్వీకరించిన భట్టి..

Dec 14,2023 | 12:06

హైదరాబాద్‌ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.…

విజయవాడలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి

Dec 14,2023 | 13:15

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎంబీవీకే…

భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ

Dec 14,2023 | 11:41

కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య న్యాయపోరాటం చేస్తానని స్పష్టం హైదరాబాద్‌ : మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై కేసు నమోదైన…

సిక్కింలో 800 పర్యాటకులను రక్షించిన సైన్యం

Dec 14,2023 | 11:26

 గ్యాంగ్‌టక్‌  :   తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత సైన్యం బుధవారం రక్షించిందని అధికారులు తెలిపారు.  హిమపాతం, ప్రతికూల వాతావరణం…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ బాబు

Dec 14,2023 | 11:19

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు గురువారం ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ బాబు బాధ్యతలు…

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Dec 14,2023 | 11:08

హైదరాబాద్‌ : మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీసిన…

జిఒ3పై ముఖ్యమంత్రి మౌనం వీడాలి

Dec 14,2023 | 11:01

2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి అన్ని పోస్టులూ భర్తీ చేయాలి : సిపిఎం ప్రజాశక్తి -పాడేరు (అల్లూరి జిల్లా) : జిఒ3పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మౌనం సరికాదని,…