Mudragada: ముహూర్తం ఫిక్స్
వైసీపీలో చేరేందుకు ముద్రగడ సిద్ధం 14వ తేదీన సిఎం జగన్ సమక్షంలో చేరిక ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ…
వైసీపీలో చేరేందుకు ముద్రగడ సిద్ధం 14వ తేదీన సిఎం జగన్ సమక్షంలో చేరిక ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ…
ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలో ఐరాల మండలం చుక్క వారి పల్లి లో ఏనుగుల సంచారం చేస్తున్నాయి. దాదాపు 19 ఎనుగులు ఒక్కసారిగా అడవి నుంచి బయటకు వచ్చి..…
సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత…
లక్నో : ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి…
ప్రజాశక్తి-శ్రీశైలం : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులిని రక్షించి క్షేమంగా తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు అటవిశాఖ అధికారులు.. ఈఘటనపై వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్- శ్రీశైలం…
ఏప్రిల్ 30 వరకు నిర్వహణ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్సి-2024 కొత్త షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 6,100 పోస్టులకు ఫిబ్రవరి…
తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం…
బిక్కుబిక్కుమంటున్న ఐటి వర్కర్లు వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాలో ఉద్యోగాలపై కోత పడుతోంది. ముఖ్యంగా ఐటి రంగంలో ఇది తీవ్రంగా ఉంది. తమ ఉద్యోగం…
నదులను తలపిస్తున్న రహదారులు పలు విమాన సర్వీసులు రద్దు దుబాయి : ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో కుండపోత వర్షాలతో శనివారం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.…