వార్తలు

  • Home
  • 10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్‌

వార్తలు

10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్‌

Apr 5,2024 | 17:43

హైదరాబాద్‌ : లోక్‌ సభ ఎన్నికల తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు…

మళ్లీ ప్రచార బరిలోకి పవన్‌ కల్యాణ్‌

Apr 5,2024 | 17:33

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ…

కవితపై సిబిఐ విచారణ

Apr 6,2024 | 00:08

 రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

ఇసి నోటీసుల లీక్‌పై మంత్రి అతిషీ ఆగ్రహం

Apr 6,2024 | 00:10

 ఇ-మెయిల్‌ రాకమునుపే షేర్‌ చేసిన బిజెపి న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు మీడియాలో వైరల్‌ అవ్వడంపై ఢిల్లీ…

Bhima Koregaon case : మానవహక్కుల కార్యకర్త సోమాసేన్‌కు బెయిల్‌

Apr 5,2024 | 15:25

న్యూఢిల్లీ :    మానవహక్కుల కార్యకర్త సోమా సేన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.  బీమా కొరెగావ్‌ కేసులో  2018 జూన్ 6న  అక్రమంగా అరెస్టు…

లిక్కర్‌ స్కాంలో కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌ : సంజయ్ సింగ్‌

Apr 5,2024 | 15:02

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని బిజెపి కుట్రపూరితంగా అరెస్టు చేసిందని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ ధ్వజమెత్తారు. ఈ కేసులో…

UP Madarsa Board : అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

Apr 5,2024 | 14:55

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌ మదర్సాల్లోని 17 లక్షల విద్యార్థులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కలిగించింది. యుపి బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2004ను రద్దు…

అవినీతికర బిజెపి కూటమిని ఓడించాలి 

Apr 5,2024 | 14:53

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి-మంగళగిరి : దేశంలోనే పెద్ద అవినీతికర పార్టీ బిజెపి అని, పెద్ద అవినీతిపరుడు మోడీ అని సిపిఎం రాష్ట్ర కమిటీ…

గూడ్స్‌ రైలులో మంటలు

Apr 5,2024 | 22:56

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్స్‌ రైలులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.…