వార్తలు

  • Home
  • నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బ్రదర్‌ అనిల్‌ కుమార్‌

వార్తలు

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బ్రదర్‌ అనిల్‌ కుమార్‌

Apr 29,2024 | 21:12

ప్రజాశక్తి -బద్వేల్‌/గోపవరం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : పాపులను తొక్కేయండంటూ తాను రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు వక్రీకరించారని, అవన్నీ అవాస్తమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల భర్త…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రమాదకరం

Apr 30,2024 | 00:02

 తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం  గణపవరం, తాడేపల్లిగూడెం, పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – ఏలూరు, కాకినాడ ప్రతినిధులు, పిఠాపురం : వైసిపి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌…

ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం : నిర్మలా సీతారామన్‌

Apr 29,2024 | 19:55

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ దేశమైనా ఆర్థికంగా వృద్ధి చెందలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ దృష్టితోనే…

Supreme Court: ఇడికి సహకరించకపోవడమే అరెస్టుకు కారణం కాదు

Apr 30,2024 | 00:28

 సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ వాదనలు న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సహకరించకపోవడమే తన అరెస్టుకు కారణం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.…

పులివర్తి నానికి వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ

Apr 29,2024 | 21:38

ప్రజాశక్తి-అమరావతి: చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు న్యాయమర్తి జస్టిస్‌ కె శ్రీనివాసరెడ్డి ఆదేశాలిచ్చారు. తిరుపతి…

ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో

Apr 29,2024 | 18:08

పొందూరు సభలో సిఎం వైఎస్‌ జగన్ పొందూరు : విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎన్నికలయ్యాక తన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి…

1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

Apr 29,2024 | 17:37

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశలో పోటీపడుతున్న 1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మంది  క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. ఏడుగురు అభ్యర్థులు ముందస్తు…

అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్న ఐసిసి : ఇజ్రాయిల్‌

Apr 29,2024 | 17:01

జెరూసలెం :    దేశ నేతలకు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) నోటీసులు జారీ చేయవచ్చని ఇజ్రాయిల్‌ అధికారులు సోమవారం పేర్కొన్నారు. గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను…

రాజస్థాన్‌లో ఇమామ్‌ దారుణ హత్య

Apr 30,2024 | 01:50

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ ఇమామ్‌ను ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన…