వార్తలు

  • Home
  • ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

వార్తలు

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

Mar 29,2024 | 17:17

అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

Mar 29,2024 | 13:45

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎపి హైకోర్టు…

” చెత్త సేకరణకు గాడిదలు కావాలి … టెండర్‌కు రండి ”

Mar 29,2024 | 13:30

జోధ్‌పూర్‌ : ” చెత్త సేకరణకు గాడిదలు కావాలి … టెండర్లకు రండి ” అని జోథాపూర్‌ కార్పొరేషన్‌ పిలుపునిచ్చింది. సహజంగా చెత్త వ్యాన్లు వచ్చి చెత్తను…

మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి’

Mar 29,2024 | 13:30

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ‘నిజం గెలవాలి’ కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగింది. మచిలీపట్నం పట్టణం, 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని…

AAP : బిజెపి రాజకీయ ఆయుధంగా ఇడి

Mar 29,2024 | 13:15

న్యూఢిల్లీ   :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బిజెపి రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని ఆప్‌ సీనియర్‌ నేత అతిషి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె…

గుడ్ ఫ్రైడే ర్యాలీలో ముస్లింల సోదరభావం

Mar 29,2024 | 13:12

ప్రజాశక్తి-చింతలపూడి : పవిత్ర గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి ఆర్ సిఎం చర్చ్ ఫాదర్ కామ మ్యాత్యూ ఆధ్వర్యంలో వందలమంది క్రైస్తవ విశ్వాసకులు ర్యాలీగా…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు : సిజెఐకి 600 మంది న్యాయవాదుల లేఖ

Mar 29,2024 | 12:36

న్యూఢిల్లీ : దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం…

Congress : మరోసారి ఆదాయ పన్ను శాఖ నోటీసులు

Mar 29,2024 | 12:31

న్యూఢిల్లీ   :  ప్రతిపక్ష కాంగ్రెస్‌పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటి శాఖ శుక్రవారం మరోసారి కాంగ్రెస్‌కు నోటీసులిచ్చింది. 2017-18 నుండి 2020-21 మధ్య జరిమానా, వడ్డీలతో కలిపి…