Michaung Cyclone : ఆర్థిక సాయంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం
చెన్నై : మిచౌంగ్ తుఫాను ఆర్థిక సాయంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.19,692 ఆర్థిక సాయాన్ని నిర్దేశిత సమయంలో విడుదల చేసేలా కేంద్రానికి…
చెన్నై : మిచౌంగ్ తుఫాను ఆర్థిక సాయంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.19,692 ఆర్థిక సాయాన్ని నిర్దేశిత సమయంలో విడుదల చేసేలా కేంద్రానికి…
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల విక్రయాలు, బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవడానికి అనుసరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి), పద్ధతులను వెల్లడించడానికి ఎస్బిఐ తిరస్కరించింది. వాణిజ్యపరమైన రహస్యాల…
– మళయాళ రచయిత రాధాకృష్ణన్ రాజీనామా – కేంద్ర మంత్రితో అకాడమీ ఉత్సవాల నిర్వహణపై నిరసన న్యూఢిల్లీ : ప్రముఖ మళయాళ రచయిత సి.రాధాకృష్ణన్ సోమవారం సాహిత్య…
– కాంగ్రెస్, బిజెపిలకు తేడా ఏమీ లేదు ! – కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మల్లప్పురం (కేరళ) : కాంగ్రెస్ చర్యలు చూస్తుంటే బిజెపిని గుర్తు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రజాశక్తి అమరావతి బ్యూరో పేరుతో తప్పుడు కథనాన్ని తయారు చేసి సోషల్…
5 పార్లమెంటు స్థానాలకు 1 కడప – వైఎస్ షర్మిల 2. రాజమండ్రి – గిడుగు రుద్రరాజు 3. బాపట్ల (ఎస్సి) – జెడి శీలం 4.…
ప్రజాశక్తి-తెనాలి : మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం చినరావూరుకు…
43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అత్యంత వేడి సంవత్సరంగా 2024 అప్రమత్తంగా వుండాలని ఐఎమ్డి హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎమ్డి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనందున రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ…