వార్తలు

  • Home
  • రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి

వార్తలు

రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి

Apr 30,2024 | 18:11

 సిహెచ్‌ బాబురావు, వల్లూరు భార్గవ ఉమ్మడి ప్రచారం  సెంట్రల్‌ లో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ భారీ ర్యాలీ ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టిన పార్టీలను…

మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారు చేస్తాం : నారా బ్రాహ్మణి

Apr 30,2024 | 17:52

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం ప్రజాశక్తి మంగళగిరి : 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా…

అనంతపురంలో భారీగా నగదు పట్టివేత

Apr 30,2024 | 17:47

ప్రజాశక్తి-అనంతపురం :అనంతపురం జిల్లా కేంద్రంలో భారీగా నగదు పట్టుబడింది. మంగళవారం అనంతపురం టూ టౌన్‌ పోలీసులు విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఫార్చినర్‌…

యూరోను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు : పోలాండ్‌ ఆర్థిక మంత్రి

Apr 30,2024 | 17:28

వార్సా :    తమ దేశం ఇప్పటికీ యూరో కరెన్సీని స్వీకరించేందుకు సిద్ధంగా లేదని పోలాండ్‌ ఆర్థిక మంత్రి తెలిపారు. పోలాండ్‌ 2004లో యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)లో…

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది : రాహుల్‌గాంధీ

May 1,2024 | 00:29

న్యూఢిల్లీ : బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన…

లండన్‌ వీధుల్లో కత్తితో వ్యక్తి స్వైర విహారం

May 1,2024 | 00:19

 13ఏళ్ల బాలుడు మృతి లండన్‌ : కత్తి పట్టుకుని ఒక వ్యక్తి తూర్పు లండన్‌ వీధుల్లో స్వైర విహారం చేస్తూ పలువురిని గాయపరిచాడని, ఈ దాడిలో 13ఏళ్ల…

త్రినాథరావుకు పితృవియోగం

Apr 30,2024 | 20:21

టాలీవుడ్‌ దర్శకుడు నక్కిన త్రినాథరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యారావు సోమవారం రాత్రి కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.…

భారత నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి

Apr 30,2024 | 15:07

న్యూఢిల్లీ :    భారత నావికాదళం  26వ చీఫ్‌గా అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నేవీ చీఫ్‌గా 40 ఏళ్లకు పైగా సేవలందించిన…

వడదెబ్బకు ముగ్గురు మృతి

Apr 30,2024 | 23:07

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వడదెబ్బకు మంగళవారం ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఒకరు ఉన్నారు. కుటుంబ…