వార్తలు

  • Home
  • వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

వార్తలు

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

Jan 31,2024 | 12:32

పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై…

అందరికీ విద్యా అందించే విద్యావిధానం కావాలి

Jan 31,2024 | 12:22

ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను ప్రజాశక్తి – క్యాంపస్(తిరుపతి): నూతన విద్యా విధానం (ఎన్ఈపి) వల్ల విద్యార్థులలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యలో విద్యార్థుల…

తిరుపతి యువకుడికి అరుదైన ఘనత

Jan 31,2024 | 12:18

తిరుపతి : తిరుపతి యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 వీసాను యువకుడు సొంతం చేసుకున్నాడు. తిరుపతిలోని స్థానిక నలంద…

తోషిఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

Jan 31,2024 | 12:12

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భార్య బుష్రా బిబికి తోషిఖానా కేసులో ఇస్లామాబాద్‌ కోర్టు 14 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు…

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

Jan 31,2024 | 12:10

మెక్సికో: మెక్సికోలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై…

మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌పై దాడి

Jan 31,2024 | 11:39

మాలె :    గత ప్రభుత్వం నియమించిన మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ దాడి జరిగింది.  బుధవారం ఉదయం షమీమ్‌ వ్యాయామం చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు…

కనీసం రూ.50వేల కోట్లు : సిఎంకు అధికారుల నివేదన

Jan 31,2024 | 11:23

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌…

మరో హైజాక్‌ యత్నం భగ్నం

Jan 31,2024 | 11:26

19 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్‌ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక…

కాటన్‌ బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత

Jan 31,2024 | 11:03

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని కాటాన్‌ బ్యారేజీపై రాకపోకలను ఫిబ్రవరి 1 నుంచి పదిరోజుల పాటు నిలిపేయనున్నట్టు ఇఇ కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు.…